మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండల పరిధిలోని పూడూరు గ్రామంలో గల ప్రభుత్వ భూములను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూమిని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) కు కేటాయించే ప్రతిపాదనల నేపథ్యంలో ఈ తనిఖీ చేపట్టారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now



